Webdunia - Bharat's app for daily news and videos

Install App

సి ఎంవో అదేశాలతో కదిలిన అదికార గణం

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (11:08 IST)
గత సంవత్సర కాలంగా గుంటూరు జిల్లా పొన్నూరు, చిల్లక‌లూరిపేటలు కేంద్రాలుగా రేషన్ బియ్యం ఆక్రమ రవాణా జ‌రుగుతోంద‌నే అంశంపై సీఎంఓ సీరియ‌స్ అయింది. ఇక్క‌డ రేషన్ బియ్యం రీసైకిల్ చేస్తున్నపలు వాహనాల‌ను సీజ్ చేసి, నిందితుల‌ను అరెస్ట్ చేశారు. ఇంత చేసినా, అర్ధ‌రాత్రి పొన్నూరులో   రీసైకిల్ చేసిన రేషన్ బియ్యం రెండు పెద్ద లారీల సరుకును లొకల్ పోలీసులు కాకుండా బైట పొలీసులు పట్టు కున్నారు. ఇక్క‌డ బియ్యం దందాపై సి యమ్ వొ స్పందించింది.
 
గుంటూరు అధికారులను కాకుండా, తెనాలి యువ సబ్ కలెక్టర్కి ప్రత్యేకంగా ఫోన్ చేసిన సి ఎంవో  అదికారులు స్వ‌యంగా రంగంలోకి దింపారు. రేషన్ బియ్యంను రీ సైక‌ల్ చేస్తున్న అన్ని మిల్లులను తనిఖీ చేసి, వాటిని సీల్ వేయమని ఆదేశాలు జారీ చేశారు. భారీ ఎత్తున పట్టుబడిన రేషన్ బియ్యం వెనుక ఉన్న సూత్రదారులను, పాత్ర దారులను ఏవరినీ వదిలి పెట్టవ‌ద్దని, ఏంతటి వారినైన తక్షణమే అరెస్ట్ చేయమని మౌఖిక అదేశాల‌ను సి ఎం అపీసు ఇచ్చింది. 

 
సీఎంవో అదేశాలతో హుటహుటీన కదిలిన తెనాలి జెసి, వారి సిబ్బంది పలు మిల్లులకు సీలు వేశారు. జేసీ  నిధి స్వ‌యంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. పుర్తి వివరాలను నేరుగా సి మయ్ వొ కు తెలిపారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments