Webdunia - Bharat's app for daily news and videos

Install App

సి ఎంవో అదేశాలతో కదిలిన అదికార గణం

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (11:08 IST)
గత సంవత్సర కాలంగా గుంటూరు జిల్లా పొన్నూరు, చిల్లక‌లూరిపేటలు కేంద్రాలుగా రేషన్ బియ్యం ఆక్రమ రవాణా జ‌రుగుతోంద‌నే అంశంపై సీఎంఓ సీరియ‌స్ అయింది. ఇక్క‌డ రేషన్ బియ్యం రీసైకిల్ చేస్తున్నపలు వాహనాల‌ను సీజ్ చేసి, నిందితుల‌ను అరెస్ట్ చేశారు. ఇంత చేసినా, అర్ధ‌రాత్రి పొన్నూరులో   రీసైకిల్ చేసిన రేషన్ బియ్యం రెండు పెద్ద లారీల సరుకును లొకల్ పోలీసులు కాకుండా బైట పొలీసులు పట్టు కున్నారు. ఇక్క‌డ బియ్యం దందాపై సి యమ్ వొ స్పందించింది.
 
గుంటూరు అధికారులను కాకుండా, తెనాలి యువ సబ్ కలెక్టర్కి ప్రత్యేకంగా ఫోన్ చేసిన సి ఎంవో  అదికారులు స్వ‌యంగా రంగంలోకి దింపారు. రేషన్ బియ్యంను రీ సైక‌ల్ చేస్తున్న అన్ని మిల్లులను తనిఖీ చేసి, వాటిని సీల్ వేయమని ఆదేశాలు జారీ చేశారు. భారీ ఎత్తున పట్టుబడిన రేషన్ బియ్యం వెనుక ఉన్న సూత్రదారులను, పాత్ర దారులను ఏవరినీ వదిలి పెట్టవ‌ద్దని, ఏంతటి వారినైన తక్షణమే అరెస్ట్ చేయమని మౌఖిక అదేశాల‌ను సి ఎం అపీసు ఇచ్చింది. 

 
సీఎంవో అదేశాలతో హుటహుటీన కదిలిన తెనాలి జెసి, వారి సిబ్బంది పలు మిల్లులకు సీలు వేశారు. జేసీ  నిధి స్వ‌యంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. పుర్తి వివరాలను నేరుగా సి మయ్ వొ కు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments