Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధుల విడుదల

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (09:50 IST)
ఏపీ ప్రభుత్వం శుక్రవారం వైఎస్ఆర్ వాహన మిత్ర ఐదో విడత నిధులను విడుదల చేయనున్నారు. విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారు. 
 
వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా రాష్ట్రంలోని ఆటోలు, క్యాబ్‌లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం యేడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తుంది. ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు వాహన మిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు ఈ నిధులను విడుదల చేశారు. 
 
కాగా, శుక్రవారం జరిగే కార్యక్రమం కోసంజగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరి విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. సభ ముగిసిన తర్వాత తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments