Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లు పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి: సీఎం జగన్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (19:03 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ రోడ్లు, భవనాల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణను పట్టించుకోలేదని సీఎం ఆరోపించారు. తర్వాత వర్షాలు బాగా పడటంతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయని సీఎం అన్నారు. 
 
తప్పంతా గత ప్రభుత్వం చేసి.. ఈ ప్రభుత్వ హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్లు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తుందని సీఎం విమర్శించారు.  
 
సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో రహదారి భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. 
 
రోడ్‌ సేఫ్టీ పై లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రోడ్లు పక్కన దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి. దీని వల్ల చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయన్నారు. 
 
బైక్‌లకు ప్రత్యేక లేన్, ఫోర్‌ వీల్‌ వాహనాలకు ప్రత్యేక లేన్స్‌ ఏర్పాటుపై ఆలోచన చేయాలని జగన్ చెప్పుకొచ్చారు. ట్రామాకేర్‌ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments