Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లాలో మూలాపేట పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (11:11 IST)
శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల కోరిక అయన మూలపేట పోర్టు నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లా రూపు రేఖలు మారిపోవడమే కాకుండా సమగ్ర అభివృద్ధికి బాటలు వేయనుంది. సంతబొమ్మాళి మండలంలోని మూలాపేటలో రూ.4,362 కోట్ల వ్యయంతో ఈ పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. మత్తం 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తుల నిర్మాణం చేపడుతారు. ఈ నిర్మాణ పనులను 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. 
 
ఈ పోర్టు నిర్మాణ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. విష్ణుచక్రం, మూలాపేటలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.109 కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం చేపడుతారు. బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్, రూ.176.35 కోట్లత వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ.852 కోట్లతో మహేంద్ర తనయ అఫ్‌షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments