Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జగనన్న వసతి దీవెన - తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన పథకం కింద శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 విద్యా సంవత్సరానికిగాను రెండో విడత కింద మొత్తం 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేయనున్నారు. 
 
పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కారాదన్న, చదువుల ఖర్చులు తల్లిదండ్రులు అప్పులపాలు కారాదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుడా, క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మొత్తాన్ని జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments