Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు జగనన్న వసతి దీవెన - తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన పథకం కింద శుక్రవారం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 విద్యా సంవత్సరానికిగాను రెండో విడత కింద మొత్తం 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేయనున్నారు. 
 
పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కారాదన్న, చదువుల ఖర్చులు తల్లిదండ్రులు అప్పులపాలు కారాదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుడా, క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ మొత్తాన్ని జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments