Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (15:41 IST)
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపేక్షించరాదని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్ష్ వేటు కూడా వేశారు. ఈ సస్పండ్ అయిన వారిలో సీఐ హనీష్, ఎస్.ఐ శ్రీనివాసరావులు ఉన్నారు 
 
యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోగా, తల్లిదండ్రులు ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు. తక్షణం విచారణ జరుపకుండా తాస్కారం చేశారు. చివరకు బాధితురాలిని తల్లిదండ్రులే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గుర్తించారు. ఇది పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. దీంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments