Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (15:41 IST)
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపేక్షించరాదని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ ఘటనకు బాధ్యులుగా భావించిన ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్ష్ వేటు కూడా వేశారు. ఈ సస్పండ్ అయిన వారిలో సీఐ హనీష్, ఎస్.ఐ శ్రీనివాసరావులు ఉన్నారు 
 
యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోగా, తల్లిదండ్రులు ఫిర్యాదు పట్ల పోలీసులు నిర్లక్ష్యంతో వ్యవహరించారు. తక్షణం విచారణ జరుపకుండా తాస్కారం చేశారు. చివరకు బాధితురాలిని తల్లిదండ్రులే ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గుర్తించారు. ఇది పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. దీంతో పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments