Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలంపిక్ మెడ‌ల్‌ని ఆస‌క్తిగా ప‌రిశీలించిన సీఎం జ‌గ‌న్

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:38 IST)
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సిందును సీఎం జగన్ అభినందించారు. వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన పీవీ. సిందూను సీఎం జగన్ ఈ సందర్భంగా సత్కరించారు.
 
మీ ఆశీర్వాదంతో పతకం సాధించానని సింధు సీఎం జగన్ తో అనగా... దేవుడి దయతో మంచి ప్రతిభను కనభరిచారు అని సీఎం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీ సిందుకు ముప్పై లక్షల రూపాయలు సీఎం జగన్ ప్రకటించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, విశాఖలో వెంటనే అకాడమీని ఏర్పాటు చెయ్యాలని కోరారు. భవిష్యత్తులో ఇంకా చాలా మంది సింధులు తయారు కావాలని ఆకాంక్షించారు. విశాఖ‌లో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటుకు సింధుకు 2 ఎక‌రాల స్థ‌లం సీఎం జ‌గ‌న్ కేటాయించారు. ఇందులో అకాడ‌మీ త్వ‌ర‌గా ఏర్పాటు చేస్తే, ఏపీకి మంచి క్రీడాకారులు త‌యార‌వుతార‌ని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments