Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలంపిక్ మెడ‌ల్‌ని ఆస‌క్తిగా ప‌రిశీలించిన సీఎం జ‌గ‌న్

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (18:38 IST)
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సిందును సీఎం జగన్ అభినందించారు. వెలగపూడి సచివాలయంలో తనను కలిసిన పీవీ. సిందూను సీఎం జగన్ ఈ సందర్భంగా సత్కరించారు.
 
మీ ఆశీర్వాదంతో పతకం సాధించానని సింధు సీఎం జగన్ తో అనగా... దేవుడి దయతో మంచి ప్రతిభను కనభరిచారు అని సీఎం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పీవీ సిందుకు ముప్పై లక్షల రూపాయలు సీఎం జగన్ ప్రకటించారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, విశాఖలో వెంటనే అకాడమీని ఏర్పాటు చెయ్యాలని కోరారు. భవిష్యత్తులో ఇంకా చాలా మంది సింధులు తయారు కావాలని ఆకాంక్షించారు. విశాఖ‌లో బ్యాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటుకు సింధుకు 2 ఎక‌రాల స్థ‌లం సీఎం జ‌గ‌న్ కేటాయించారు. ఇందులో అకాడ‌మీ త్వ‌ర‌గా ఏర్పాటు చేస్తే, ఏపీకి మంచి క్రీడాకారులు త‌యార‌వుతార‌ని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments