Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రోజుల పాటు కడపలో సీఎం జగన్ పర్యటన

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (14:03 IST)
కొత్త మంత్రులతో ఏపీ కేబినెట్ కళకళలాడిపోతోంది. మంగళవారంతో దాదాపు మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు. కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 15, 16 తేదీల్లో కడప జిల్లాలో పర్యటిస్తారు. 
 
ఈ సందర్భంగా ఒంటిమిట్టలో జరిగే కోదండరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. 15వ తేదీ ఒంటిమిట్టలోని కార్యక్రమం అనంతరం.. అదే రోజు రాత్రి కడపకు చేరుకుని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో ఉంటారు.
 
రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం 9 గంటలకు ఎన్జీవో కాలనీలో ఐఏఎస్ అధికారి మౌర్య వివాహానికి హాజరవుతారు. 
 
అనంతరం ఆదిత్య కళ్యాణమండపంలో మేయర్ సురేష్ బాబు కుమార్తె ముందస్తు వివాహా వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కడప విమానాశ్రయం చేరుకుని కర్నూలు జిల్లాకు సీఎం వెళ్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments