ఈ నెల 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లాల్లో సీఎం పర్యటన

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (12:59 IST)
ఉభయగోదావరి జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25, 26వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులను పరామర్శిస్తారు. రాజోలు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగనుంది. 
 
ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం సీఎం పర్యటనకు కోసం ఏర్పాట్లు చేస్తుంది. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారి పేట, జి.పెదపూడి లంక గ్రామాల్లో ఆయన పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంది. 
 
కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments