Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లాల్లో సీఎం పర్యటన

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (12:59 IST)
ఉభయగోదావరి జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25, 26వ తేదీల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వరద బాధితులను పరామర్శిస్తారు. రాజోలు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగనుంది. 
 
ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం సీఎం పర్యటనకు కోసం ఏర్పాట్లు చేస్తుంది. పి.గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, ఊడిమూడిలంక, అరిగెలవారి పేట, జి.పెదపూడి లంక గ్రామాల్లో ఆయన పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంది. 
 
కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments