Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనకదుర్గ ఆలయంలో అభివృద్ధి పనులు.. సీఎం జగన్ శంకుస్థాపన

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (10:46 IST)
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడలో పర్యటించి కనకదుర్గ ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.అలాగే పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం కనకదుర్గా దేవిని దర్శించుకున్నారు.
 
సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈఓ రామారావు, పోలీసు కమిషనర్ కేఆర్ టాటా, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. రూ.225 కోట్ల అంచనా వ్యయంతో దుర్గ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరమ్మతులు చేపట్టాలన్నారు. 
 
ఇందులో భాగంగా ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారంగా నాలుగు అంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సత్యనారాయణ తెలిపారు. దుర్గమ్మ గుడిలో అభివృద్ధి పనులు 18 నెలల్లో పనులు పూర్తవుతాయని, ఎన్నికల సమయంలో కూడా పనులు పురోగమిస్తాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments