Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి రెడ్డికి షాకిచ్చిన సీఎం జగన్... 3 జిల్లాలకే పరిమితం!

Webdunia
గురువారం, 2 జులై 2020 (09:14 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సీనియర్ నేత, నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డికి తేరుకోలేని షాకిచ్చారు. విజయవాడ, తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయ సమన్వయ బాధ్యతల నుంచి విజయసాయి రెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో మరో సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. అదేసమయంలో విజయసాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పార్టీ బాధ్యతలను మాత్రమే విజయసాయి రెడ్డి చూసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇకపోతే, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పార్టీ బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఈ నిర్ణయం ఇపుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా విజయసాయిరెడ్డిపై వివిధ రకాలైన విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments