Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని, సీఎం జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయి..

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (11:00 IST)
ఉగాది సందర్భంగా శ్రీ శారదా పీఠంలో వేడుకలు జరిగాయి. ఉగాదిని పురస్కరించుకుని శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎం జాతకాలు బాగున్నాయన్నారు. 
 
కాల సర్పదోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడిందని చెప్పారు. ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. దీనివల్ల కూడా దేశంలో ఇబ్బందులు తప్పవన్నారు. ఈ ఏడాదిలో వడదెబ్బ, ఎండలు ఎక్కువగా వుంటాయన్నారు. జూలై- సెప్టెంబర్ నెలల మధ్య ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments