Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని, సీఎం జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయి..

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (11:00 IST)
ఉగాది సందర్భంగా శ్రీ శారదా పీఠంలో వేడుకలు జరిగాయి. ఉగాదిని పురస్కరించుకుని శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎం జాతకాలు బాగున్నాయన్నారు. 
 
కాల సర్పదోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడిందని చెప్పారు. ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. దీనివల్ల కూడా దేశంలో ఇబ్బందులు తప్పవన్నారు. ఈ ఏడాదిలో వడదెబ్బ, ఎండలు ఎక్కువగా వుంటాయన్నారు. జూలై- సెప్టెంబర్ నెలల మధ్య ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments