Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జగనన్న హరితవనాలు - నమూనాను ఆవిష్కరించిన సీఎం

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (20:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు కొత్తశోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం జగనన్న హరిత వనాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అక్కడే జిందాల్ వేస్ట్ ఎనర్జీ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. 
 
తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను (యూఎన్‌బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. పచ్చదనం పెంపుతోపాటు వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టనుంది. 
 
ఇందుకోసం ఉత్తమం విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు గ్రీన్ సిటీ చాలెంజ్ కింద కోటి రూపాయల చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌ సంస్థలు చేపడుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments