Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జగనన్న హరితవనాలు - నమూనాను ఆవిష్కరించిన సీఎం

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (20:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు కొత్తశోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం జగనన్న హరిత వనాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అక్కడే జిందాల్ వేస్ట్ ఎనర్జీ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. 
 
తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను (యూఎన్‌బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. పచ్చదనం పెంపుతోపాటు వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టనుంది. 
 
ఇందుకోసం ఉత్తమం విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు గ్రీన్ సిటీ చాలెంజ్ కింద కోటి రూపాయల చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌ సంస్థలు చేపడుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments