Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జగనన్న హరితవనాలు - నమూనాను ఆవిష్కరించిన సీఎం

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (20:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు కొత్తశోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం జగనన్న హరిత వనాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అక్కడే జిందాల్ వేస్ట్ ఎనర్జీ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. 
 
తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను (యూఎన్‌బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. పచ్చదనం పెంపుతోపాటు వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టనుంది. 
 
ఇందుకోసం ఉత్తమం విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు గ్రీన్ సిటీ చాలెంజ్ కింద కోటి రూపాయల చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌ సంస్థలు చేపడుతాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments