Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు భోజనం వడ్డించిన సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మంగళగిరి జిల్లా ఆత్మకూరులో ఇంటర్నేషనల్ సొసైటీ  ఫర్ కృష్ణ కన్సీసిస్నెస్ (ఇస్కాన్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర సెంట్రల్ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. 
 
ఈ సెంట్రల్ కిచెన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన పలువురు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత హరే కృష్ణ గోకుల్ క్షేత్ర నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. దీన్ని రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag: నాగార్జున 100వ చిత్రం, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాగ చైతన్య టీమ్

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మైథలాజికల్ థ్రిల్లర్ మయూఖం

గ్రాండ్ పేరెంట్స్‌‌కి ఉచితంగా ప్రదర్శించనున్న త్రిబాణధారి బార్బరిక్ టీం

రోషన్ కనకాల.. మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేసిన రామ్ చరణ్.. నాని వాయిస్ ఓవర్

బాహుబలి తర్వాత కుటుంబంతో చూసేలా లిటిల్ హార్ట్స్ - ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments