Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రాజ్యసభ సభ్యుల పేర్లను ఖరారు చేసిన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డితో ఆయన కీలక సమావేశం నిర్వహించి ఈ పేర్లను ఖరారు చేశారు. 
 
ఆ నలుగురు సభ్యుల్లో ఒకరు విజయసాయి రెడ్డి, అడ్వకేట్ నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావును సభకు పంపి జగన్‌ తన హామీని నెరవేర్చనున్నారు. మిగిలిన ఒకరు జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments