Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రాజ్యసభ సభ్యుల పేర్లను ఖరారు చేసిన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 17 మే 2022 (18:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డితో ఆయన కీలక సమావేశం నిర్వహించి ఈ పేర్లను ఖరారు చేశారు. 
 
ఆ నలుగురు సభ్యుల్లో ఒకరు విజయసాయి రెడ్డి, అడ్వకేట్ నిరంజన్ రెడ్డిలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త బీద మస్తాన్‌రావును సభకు పంపి జగన్‌ తన హామీని నెరవేర్చనున్నారు. మిగిలిన ఒకరు జాతీయ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments