Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలంటీర్ అంటేనే సేవ చేయడం.. సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇంటి వద్దకే చేరవేసేందుకు గ్రామ వలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కానీ, వలంటీర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, అధికార పార్టీ నేతల ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. 
 
ఈ క్రమంలో వలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. వలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పనిచేసేవారని అర్థమన్నారు. కానీ, దానిని మార్చేసి ఇంకా ఆశించడం అంటే మొత్తం వ్యవస్థనే నీరుగార్చినట్టు అవుతుందన్నారు. 
 
వలంటీర్లను ప్రోత్సహించేందుకు ఉగాది రోజున సత్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తనకు ఈ ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఉగాది రోజున అన్ని నియోజకవర్గాల్లోనూ వలంటీర్లకు సత్కారం చేయాలని ప్రభుత్వ కార్యదర్శులను సీఎం జగన్‌ ఆదేశించారు. 
 
వారికి సేవారత్న, సేవామిత్ర బిరుదులను ఇవ్వాలన్నారు. ఇలా చేయడంవల్ల వలంటీర్ల సేవలను గుర్తించినట్లు, ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. కాగా, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వలంటీర్లకు కూడా ఇదే హితబోధ చేశారు. తప్పుడు మాటలు విని చెడిపోవద్దంటూ వలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

ఆకట్టుకున్న హరి హర వీరమల్లు పార్ట్-1 మాట వినాలి పాట విజువల్స్

Sankranthiki Vasthunam: గోదారి గట్టు మీద రామచిలుకవే పాటకు థియేటర్‌లో స్టెప్పులేసిన జంట

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ గురించి తెలుసా.. ఆస్తుల సంగతేంటి?

నా లెగసీని కంటిన్యూ చేసే వారిలో కిషోర్ ఒకరు : బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments