Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి విద్యార్థినిపై అత్యాచారం.. అర్ధనగ్నంగా ఫోటోలు తీసి..?

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:18 IST)
సిరిసిల్ల జిల్లాలో నిన్న ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా అదే జిల్లాలో మరో విద్యార్థినిపై అత్యాచారం చోటుచేసుకుంది. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్‌ చదివే ఓ విద్యార్థిని (16)ను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించాడు. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చేశాడు. 
 
ఈ విషయం కుటుంబ సభ్యులకు చెబితే వీడియోలు ఇంటర్నెట్‌లో పెడుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఫొటోలు అడ్డం పెట్టుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులురాలు ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో బుధవారం వారు పోలీసులను ఆశ్రయించారు. 
 
డీఎస్పీ చంద్రశేఖర్‌ ఆ యువకుడితో పాటు అతనికి సహకరించిన మరికొందరిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారిస్తున్నారు. కాగా.. గంజాయి మత్తులో ఆ యువకుడితో పాటు మరికొందరు కలిసి గ్యాంగ్‌రేప్‌ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం