Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాదిన్న‌ర జ‌గ‌న్ సొంత బ్రాండ్లు... ఇక‌పై ప్రీమియం బాండ్లు...మందు మ‌యం!

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (19:41 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అంతా మందు మ‌యంగా ఉంద‌ని, మందు బాబులను ఆకట్టుకుంటూ, వైసీపీ, బీజేపీలు ముందుకు వెళుతున్నాయ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. మ‌ద్యం ప్రియుల ఓట్లు ప‌డితే గెలిచిపోతామ‌ని బీజేపీ భావిస్తుంటే, మందుబాబుల‌కు వ‌చ్చిన కష్టం ఇపుడు తొల‌గేలా వైసీపీ చూసుకుంటోంద‌న్నారు.
 
 
బిజెపి అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70 లకు అమ్మిస్తానని సారాయి వీర్రాజు మేనిఫెస్టోలో పెడతామంటున్నారని, అందుకే బ‌హిరంగ స‌భ‌లో మ‌రీ చెప్పార‌ని పేర్కొన్నారు. రెండున్నరేళ్లు సొంత బ్రాండ్ లు అమ్మిన జగన్ సర్కార్ ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లు అమ్ముతామంటోందని హేళ‌న చేశారు.
 
మద్య నిషేధం, దశలవారీ మద్య నియంత్రణ హామీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని సిపిఐ నేత ర‌మ‌కృష్ణ విమ‌ర్శించారు. మొత్తం మీద వైసిపి, బీజేపీలు మందుబాబుల ఓట్లు కొల్లగొట్టేందుకు పథక రచన చేస్తున్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments