ఏడాదిన్న‌ర జ‌గ‌న్ సొంత బ్రాండ్లు... ఇక‌పై ప్రీమియం బాండ్లు...మందు మ‌యం!

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (19:41 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అంతా మందు మ‌యంగా ఉంద‌ని, మందు బాబులను ఆకట్టుకుంటూ, వైసీపీ, బీజేపీలు ముందుకు వెళుతున్నాయ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. మ‌ద్యం ప్రియుల ఓట్లు ప‌డితే గెలిచిపోతామ‌ని బీజేపీ భావిస్తుంటే, మందుబాబుల‌కు వ‌చ్చిన కష్టం ఇపుడు తొల‌గేలా వైసీపీ చూసుకుంటోంద‌న్నారు.
 
 
బిజెపి అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70 లకు అమ్మిస్తానని సారాయి వీర్రాజు మేనిఫెస్టోలో పెడతామంటున్నారని, అందుకే బ‌హిరంగ స‌భ‌లో మ‌రీ చెప్పార‌ని పేర్కొన్నారు. రెండున్నరేళ్లు సొంత బ్రాండ్ లు అమ్మిన జగన్ సర్కార్ ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లు అమ్ముతామంటోందని హేళ‌న చేశారు.
 
మద్య నిషేధం, దశలవారీ మద్య నియంత్రణ హామీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని సిపిఐ నేత ర‌మ‌కృష్ణ విమ‌ర్శించారు. మొత్తం మీద వైసిపి, బీజేపీలు మందుబాబుల ఓట్లు కొల్లగొట్టేందుకు పథక రచన చేస్తున్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments