Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వదిలివేసిన మోడీని ఏం చేయాలి : స్వరం పెంచిన చంద్రబాబు

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (19:11 IST)
ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వరం పెంచారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా, వివాదాస్పద ట్రిపుల్ తలాక్ అంశంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. 
 
ట్రిపుల్ తలాక్ చెప్పిన ముస్లిం సోదరులను జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఏకంగా కట్టుకున్న భార్యను వదిలివేసిన నరేంద్ర మోడీని ఏం చేయాలంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థపై తనకు నమ్మకముందన్నారు. భువనేశ్వరి భర్తగా, లోకేశ్ తండ్రిగా, దేవాన్ష్ తాతగా గర్వపడుతున్నానని చంద్రబాబు చెప్పారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments