Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

సెల్వి
గురువారం, 17 ఏప్రియల్ 2025 (12:37 IST)
Chandra babu
స్నేహానికి వున్న పవరే వేరు. స్నేహితులు.. స్నేహం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా వుంటారు. స్నేహితుడు, స్నేహితురాలి కోసం త్యాగాలు చేసిన ఎందరో వ్యక్తులు మన దేశంలో వున్నారు. కుటుంబం, బంధువుల కంటే స్నేహం కోసం పడిచచ్చే వ్యక్తులు చాలామంది వున్నారు. 
 
కట్ చేస్తే.. తన స్నేహితుడిని భుజాన ఎక్కించుకుని ఓ ఎనిమిదో తరగతి బాలుడు ఏపీ సీఎం చంద్రబాబు ముందు నిలిచాడు. వారిద్దరి స్నేహం చూసి ఏపీ సీఎం చంద్రబాబు మురిసిపోయారు. ఏంట్రా గుర్రమా.. అంటూ అడిగారు. శారీరక ఎదుగుదల లేని తన స్నేహితుడ్ని భుజాలపై ఎక్కించుకొని తన వద్ద చూపించటానికి తీసుకుని వచ్చిన పిల్లవాడిని చూసి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 
 
ఏంట్రా గుర్రమా అని అడిగారు. అవునని ఆ బాలుడు చెప్పాడు. పక్కనుండే మహిళ భుజంపై వున్న బాలుడు శారీరకంగా ఎదగలేదని చెప్పడంతో.. తెలుసు.. చూస్తుంటే అర్థం అవుతుందని బాబు చెప్పారు. వారిద్దరిని దగ్గరకి తీసుకుని ఫోటోకు ఫోజిచ్చారు సీఎం చంద్రబాబు. అంతేగాకుండా "నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది" అంటూ చంద్రబాబు కొనియాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments