Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

సెల్వి
గురువారం, 17 ఏప్రియల్ 2025 (12:37 IST)
Chandra babu
స్నేహానికి వున్న పవరే వేరు. స్నేహితులు.. స్నేహం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా వుంటారు. స్నేహితుడు, స్నేహితురాలి కోసం త్యాగాలు చేసిన ఎందరో వ్యక్తులు మన దేశంలో వున్నారు. కుటుంబం, బంధువుల కంటే స్నేహం కోసం పడిచచ్చే వ్యక్తులు చాలామంది వున్నారు. 
 
కట్ చేస్తే.. తన స్నేహితుడిని భుజాన ఎక్కించుకుని ఓ ఎనిమిదో తరగతి బాలుడు ఏపీ సీఎం చంద్రబాబు ముందు నిలిచాడు. వారిద్దరి స్నేహం చూసి ఏపీ సీఎం చంద్రబాబు మురిసిపోయారు. ఏంట్రా గుర్రమా.. అంటూ అడిగారు. శారీరక ఎదుగుదల లేని తన స్నేహితుడ్ని భుజాలపై ఎక్కించుకొని తన వద్ద చూపించటానికి తీసుకుని వచ్చిన పిల్లవాడిని చూసి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 
 
ఏంట్రా గుర్రమా అని అడిగారు. అవునని ఆ బాలుడు చెప్పాడు. పక్కనుండే మహిళ భుజంపై వున్న బాలుడు శారీరకంగా ఎదగలేదని చెప్పడంతో.. తెలుసు.. చూస్తుంటే అర్థం అవుతుందని బాబు చెప్పారు. వారిద్దరిని దగ్గరకి తీసుకుని ఫోటోకు ఫోజిచ్చారు సీఎం చంద్రబాబు. అంతేగాకుండా "నిన్ను చూసి చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది" అంటూ చంద్రబాబు కొనియాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments