Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం డ్యామ్‌ క్రస్ట్‌ గేట్లు మూసివేత

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:00 IST)
ఎగువ నుండి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం క్రస్ట్‌ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1.10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దాదాపు 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మరో 50 వేల క్యూసెక్కులు వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా వ్యవసాయ అవసరాల నిమిత్తం తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

శ్రీశైలం రిజర్వాయర్‌ గేట్లను మూసివేసిన వెంటనే నాగార్జునసాగర్‌ గేట్లను కూడా మూసివేశారు. సాగర్‌కు ప్రస్తుతం 70 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments