Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో 12 నుంచి మద్యం దుకాణాల మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:23 IST)
కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  ఈ నెల 12 నుంచి 14 వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఇంతియాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 నుంచి, 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన తేదీల్లో పోలింగ్‌ ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలను మూసివేసి ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు రోజైన ఈ నెల 17న  ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు జిల్లా అంతటా డ్రైడేగా ప్రకటించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments