Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణాజిల్లాలో 12 నుంచి మద్యం దుకాణాల మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (10:23 IST)
కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  ఈ నెల 12 నుంచి 14 వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఇంతియాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 నుంచి, 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిర్దేశించిన తేదీల్లో పోలింగ్‌ ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాలను మూసివేసి ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు రోజైన ఈ నెల 17న  ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు జిల్లా అంతటా డ్రైడేగా ప్రకటించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments