Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్స్‌, కాలేజీలు మూసేయండి : సిఎంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:21 IST)
కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్స్‌, కాలేజీలు మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని సిఎం వైఎస్‌ జగన్‌ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.

ఈ మేరకు ఆయనకు శనివారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

ముఖ్యంగా వివిధ జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు.

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకూ ఎపిలో పాఠశాలలు, కాలేజీలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments