Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్స్‌, కాలేజీలు మూసేయండి : సిఎంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:21 IST)
కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్స్‌, కాలేజీలు మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని సిఎం వైఎస్‌ జగన్‌ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.

ఈ మేరకు ఆయనకు శనివారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

ముఖ్యంగా వివిధ జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు.

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకూ ఎపిలో పాఠశాలలు, కాలేజీలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments