Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్ల‌కు అప్ప‌గించిన హైకోర్ట్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:34 IST)
ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ తీసుకుంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు ధరల ప్రతిపాదనలను థియేటర్ల యాజమాన్యాలు జాయింట్‌ కలెక్టర్‌ ముందుంచాలని సూచించింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. 
 
 
సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై గ‌త కొద్ది రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వివాదం న‌డుస్తోంది. సినిమా టిక్కెట్లు ధ‌ర‌లు ఎలా ప‌డితే, అలా పెంచ‌కూడ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం జీవో 35 తీసుకొచ్చింది. దీనిపై ఎగ్జిబిట‌ర్లు హైకోర్టుకు వెళ్ళారు. కాగా, సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్‌ జడ్జి రద్దు చేశారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా, కోర్టు ఈ తాజా ఆదేశాలిచ్చింది. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను సంబంధిత జాయింట్ క‌లెక్ట‌ర్లు నియంత్రిస్తార‌ని, తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments