Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్ల‌కు అప్ప‌గించిన హైకోర్ట్

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:34 IST)
ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ తీసుకుంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు ధరల ప్రతిపాదనలను థియేటర్ల యాజమాన్యాలు జాయింట్‌ కలెక్టర్‌ ముందుంచాలని సూచించింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది. 
 
 
సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై గ‌త కొద్ది రోజులుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వివాదం న‌డుస్తోంది. సినిమా టిక్కెట్లు ధ‌ర‌లు ఎలా ప‌డితే, అలా పెంచ‌కూడ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం జీవో 35 తీసుకొచ్చింది. దీనిపై ఎగ్జిబిట‌ర్లు హైకోర్టుకు వెళ్ళారు. కాగా, సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్‌ జడ్జి రద్దు చేశారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా, కోర్టు ఈ తాజా ఆదేశాలిచ్చింది. టిక్కెట్ల ధ‌ర‌ల‌ను సంబంధిత జాయింట్ క‌లెక్ట‌ర్లు నియంత్రిస్తార‌ని, తదుపరి విచారణను కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments