Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..సమావేశంలో ఏం జరిగిందంటే?!

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (22:08 IST)
క్యాంప్ కార్యాలయంలో సినీరంగ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, రాజమౌళి, దిల్ రాజు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ విజయ్ చందర్, తదితరులు ముఖ్యమంత్రిని కలిసి, రాష్ట్రంలో షూటింగ్‌లకు ముందుగానే అనుమతి ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు, ఇతర సమస్యలను తాము ప్రస్తావించగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని సినీ ప్రముఖులు తెలిపారు.

రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం హామీ తమకు ఎంతో ఆనందం కలగజేసిందని వారు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments