Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అన్యమతప్రచారం - మాడా వీధుల్లో శిలువతో తిరిగిన అన్యమతస్తుడు

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:49 IST)
తిరుమలలో మరోసారి అన్యమతప్రచారం జరిగింది. శ్రీవారి ఆలయ ప్రాకారానికి గుర్తు తెలియని వ్యక్తి శిలువ ఆకారాన్ని గీస్తూ కనిపించాడు. నాలుగు మాడా వీధుల్లో అన్యమతస్తుడు తిరుగుతుండగా భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విజిలెన్స్ అధికారులు అన్యమతస్తుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్యమతస్తుడు వేలూరులోని సిఎంసి ఆసుపత్రికి చెందిన ఆంబులెన్స్ డ్రైవర్‌గా గుర్తించారు. 
 
తిరుపతి నుంచి తిరుమలకు శిలువ గుర్తును మెడలో వేసుకుని ఎలా వచ్చాడన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా అలిపిరిలో తనిఖీ చేసి పంపుతారు. అలాంటిది అన్యమతస్తుడు ఏ విధంగా రాగలిగాడో తితిదే విజిలెన్స్ అధికారులు అర్థం కావడం లేదు. తిరుమలలో అన్యమతప్రచారం జరగడంపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments