Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు ఎంపి సంచలన వ్యాఖ్యలు... కోట్లాది రూపాయలు వెళ్లిపోతుంటాయ్(వీడియో)

చిత్తూరు ఎంపి శివప్రసాద్ మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఎంపిగా ఉండి దళితులు ఏయే పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చో ఆ విషయాలను కూడా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వాల

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (16:55 IST)
చిత్తూరు ఎంపి శివప్రసాద్ మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఎంపిగా ఉండి దళితులు ఏయే పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చో ఆ విషయాలను కూడా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ పథకాల పట్ల దళితుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఆ నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయన్నారు. 
 
అవగాహన కల్పించాల్సిన అధికారులు తూతూమంత్రంగా వ్యవహరిస్తుండటంతో లబ్ది పొందే ఛాన్స్‌ను దళితులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు శివప్రసాద్. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఫైరయ్యారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారిత సదస్సులో ఎంపి శివప్రసాద్ పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments