Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది మేమే.. ఆల్‌ఖైదా పేరుతో లేఖ

చిత్తూరు కోర్టులో బాంబు పేల్చింది మేమేనంటూ ఆల్‌ఖైదా పేరుతో ఒక లేఖ కోర్టుకు వచ్చింది. లేఖపై ది డేస్‌ మూవ్‌మెంట్‌ అంటూ ఉంది. లేఖను తీసుకున్న కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నిరోజులకు ముందు కోర్టులోని వాహనాల పార్కింగ్‌ ఆవరణలో బాంబు ప

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (22:10 IST)
చిత్తూరు కోర్టులో బాంబు పేల్చింది మేమేనంటూ ఆల్‌ఖైదా పేరుతో ఒక లేఖ కోర్టుకు వచ్చింది. లేఖపై ది డేస్‌ మూవ్‌మెంట్‌ అంటూ ఉంది. లేఖను తీసుకున్న కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్నిరోజులకు ముందు కోర్టులోని వాహనాల పార్కింగ్‌ ఆవరణలో బాంబు పేలిన విషయం తెలిసిందే.
 
బాంబు పేలిన సంఘటనలో కోర్టులో విధులు నిర్వహించే ఒక అటెండర్‌ కాలికి గాయాలయ్యాయి. అయితే ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. పాతకక్ష్యలతో చింటూను చంపేందుకే ప్రత్యర్థులు బాంబు పెట్టారని ముందుగా అందరూ భావించారు. అయితే ఒక లేఖ ఆల్‌ఖైదా పేరుతో రావడంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. 
 
లేఖపై ఎలాంటి చిరునామా లేకపోవడంతో ఆకతాయిలు ఎవరైనా రాసి ఉంటారా..లేకుంటే నిజంగానే ఉగ్రవాదులు రాశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు కోర్టును పేల్చాల్సినంత అవసరం ఉగ్రవాదులకు లేదని, ఇది మొత్తం పాతకక్ష్యల వల్లేనని పోలీసులు భావిస్తున్నారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments