Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టులో హత్య.. కడపలో శిక్ష.. ఎలా జరిగింది?

దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (11:45 IST)
దేశం కాని దేశంలో హత్య చేసిన ఓ మహిళకు ఆ దేశంలో కోర్టు శిక్ష విధించింది.. అయితే ఆమె సొంత దేశంలో శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను భారతదేశానికి పంపించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ మహిళను మంగళవారం కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...
 
చిత్తూరు జిల్లా కేవీ.పల్లెకు చెందిన నాగమునెమ్మ అలియాస్‌ నాగమణి (45) జీవనోపాధి కోసమని కొన్నేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈజిప్టులో ఆమెకు తెలిసిన వారు ఉంటే గల్ఫ్‌ నుంచి ఈజిప్టు దేశానికి వచ్చింది. అక్కడ ఆమె ఓ హత్య కేసులో అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంది. 
 
దీంతో ఆమెను ఈజిప్టు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించారు. కానీ ప్రస్తుతమున్న చట్టాల్లో వెలుసుబాటు వల్ల నిందితురాలు సొంత ఊళ్లొనే జైలు శిక్ష అనుభవించవచ్చు. 
 
ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ముద్దాయి తరపు న్యాయవాది తీసుకెళ్లడంతో ఈజిప్టు కోర్టు మన్నించి చిత్తూరు జైల్లో శిక్ష అనుభించేందుకు సమ్మతించింది. దీంతో ఆమె చిత్తూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఆమె 2025లో విడుదలవుతారని జైలు అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments