Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడు ప్రచారం చేయమని అడగలేదు.. ప్రచారానికి పిఠాపురం వెళ్లడం లేదు : చిరంజీవి

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (15:15 IST)
తన తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయాలని తనను కోరలేదని అందువల్ల తాను పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళడం లేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన రెండో అత్యున్నత పురస్కారమైన "పద్మవిభూషణ్" అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకుని శుక్రవారం హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తాను రాజకీయాలకు అతీతంగా ఉంటానని చెప్పారు. 
 
తాను తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కళ్యాణ్ కోరుకోడన్నారు. కళ్యాణ్ బాబు ఎపుడూ బాగుండాలని, జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాని మా కుటుంబం మనస్పూర్తిగా కోరుకుంటుందని చెప్పారు. స్వర్గీయం ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఆయన కోరారు. తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్‌కు భారత రత్న పురస్కారం ఇచ్చినపుడు ఎన్టీఆర్‌కు కూడా ఈ పురస్కారం ఇవ్వడం సబబన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments