Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో మచ్చలేని వ్యక్తికే సిఎం పీఠం... చింతా మోహన్(వీడియో)

ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 40 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, 20 సంవత్సరాలు మరో సామాజిక వర్గం ఎపిని పరిపాలించిందని, అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. తూర్పు, పశ్చిమ జిల్

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (22:27 IST)
ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 40 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, 20 సంవత్సరాలు మరో సామాజిక వర్గం ఎపిని పరిపాలించిందని, అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. తూర్పు, పశ్చిమ జిల్లాలకు చెందిన వారే ఈసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. నీతి, నిజాయితీ, కష్టపడే తత్వం ఉన్న వారికి మాత్రమే ముఖ్యమంత్రి పదవిని ప్రజలు కట్టబెడతారని చెప్పారు.
 
ఇప్పటికే ప్రజలందరూ రెండు సామాజిక వర్గాల నేతలతో విసిరిపోయారని, అభివృద్థి చేయని నాయకులంటే ప్రజలకు అసహ్యమేస్తోందని, అందుకే ఎపిలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారాడం ఖాయమంటున్నారు చింతామోహన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments