Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో మచ్చలేని వ్యక్తికే సిఎం పీఠం... చింతా మోహన్(వీడియో)

ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 40 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, 20 సంవత్సరాలు మరో సామాజిక వర్గం ఎపిని పరిపాలించిందని, అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. తూర్పు, పశ్చిమ జిల్

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (22:27 IST)
ఎపిలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చూడని వారికి ప్రజలు పట్టం కడుతారని చెప్పారు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్. 40 సంవత్సరాలు ఒక సామాజిక వర్గం, 20 సంవత్సరాలు మరో సామాజిక వర్గం ఎపిని పరిపాలించిందని, అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదన్నారు. తూర్పు, పశ్చిమ జిల్లాలకు చెందిన వారే ఈసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. నీతి, నిజాయితీ, కష్టపడే తత్వం ఉన్న వారికి మాత్రమే ముఖ్యమంత్రి పదవిని ప్రజలు కట్టబెడతారని చెప్పారు.
 
ఇప్పటికే ప్రజలందరూ రెండు సామాజిక వర్గాల నేతలతో విసిరిపోయారని, అభివృద్థి చేయని నాయకులంటే ప్రజలకు అసహ్యమేస్తోందని, అందుకే ఎపిలో వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు మారాడం ఖాయమంటున్నారు చింతామోహన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments