Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబులోని ఆ ఓపిక - శక్తి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది : త్రిదండి చినజీయర్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (08:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో గత నాలుగు రోజులుగా చంద్రబాబు ఒక యువకుడిలా శ్రమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని, ఆయనలోని ఓపిక, శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, ఆ భగవంతుడు ఆయనకి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు ఆయ వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఏపీలోని పలు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో అనేక జనావాస కాలనీలు వరద నీటిలో చిక్కున్నాయి. ఈ వరద బాధితులను రక్షించేందుకు చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేయింబవుళ్లు పర్యటిస్తూ తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా చంద్రబాబు అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ, వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నారు. చంద్రబాబు పనితీరును ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు. ఆ కోవలోనే చినజీయర్ స్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments