Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (07:14 IST)
శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల జీయర్ స్వామి వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

మొదటిరోజు గోదా అష్టోత్తరం తో కార్యక్రమం ప్రారంభమైనది. అనంతరం పాశుర విన్నపం, తీర్థప్రసాద గోష్టి జరిగినది. ఈ కార్యక్రమంలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గోకరాజు గంగరాజు, క్రేన్  ఒక్క పలుకులు అధినేత గ్రంధి కాంతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి మంగళా శాసనాలు అందుకున్నారు.

ధనుర్మాస ఉత్సవాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments