Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ వ్యాపారంలో గొడవ.. యువకుడిని చంపేసి పంటకాలువలో వేసేశారు

చిన్న చిన్న గొడవలు హత్యకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. చికెన్ వ్యాపారంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. చికెన్ వ్యాపారంలో ఏర్పడిన గొడవతో ఇద్దరు యువకులు కలిసి మరో యువకుడిని హతమార్చి పంటకాలువ

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (12:27 IST)
చిన్న చిన్న గొడవలు హత్యకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. చికెన్ వ్యాపారంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. చికెన్ వ్యాపారంలో ఏర్పడిన గొడవతో ఇద్దరు యువకులు కలిసి మరో యువకుడిని హతమార్చి పంటకాలువ పడేశారు. 
 
వివరాల్లోకి వెళితే కాళ్ళమండలం కోపల్లే గ్రామానికి చెందిన సాలా సురేష్‌(20) కోడి మాంసం వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సాలా వెంకన్న, సాలా రాంబాబు కూడా కోడి మాంసం వ్యాపారం చేస్తున్నారు.

వ్యాపారంలో తక్కువ ధరకు సురేష్‌ విక్రయిస్తున్నాడని గతంలో సురేష్‌తో గొడవకు దిగారు. దీంతో వివాదం ముదరడంతో సురేష్‌ను కొట్టి హత్య చేశారు. అంతటితో వదలకుండా పంటకాలువలో పడేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments