Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి ప్రమాణ స్వీకారం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:09 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రభుత్వ విప్, తుడ ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైకుంఠం ద్వారం నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని గరుడాల్వార్ సన్నిధిలో  చెవిరెడ్డి చేత అదనపు ఈఓ ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం శ్రీవారిని దర్శించుకున్న చెవిరెడ్డి రంగనాయక మండపానికి చేరుకున్నారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు శక్తి వంచన లేకుండా నా వంతు బాధ్యత నిర్వర్తిస్తానని చెవిరెడ్డి స్పష్టం చేశారు. శ్రీ వారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సేవ చేసే భాగ్యం మరోమారు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments