Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపాను సహాయక చర్యలను విస్తృతం చేయండి.. బాబు

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (18:45 IST)
మైచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను సమీపిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను విస్తృతం చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 
 
మైచాంగ్ తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 
 
తుపాను వల్ల రైతులు నష్టపోకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాలతో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments