నీకు మీ నాయనకు యావజ్జీవితం జ్ఞాపకం వుంటా: కేటీఆర్‌కి సవాల్ విసిరిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (18:39 IST)
కర్టెసి-ట్విట్టర్
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించి విజయం సాధించిన భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. ఎన్నికల పర్యటన సందర్భంగా కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కాటిపల్లి ఏమన్నారో చూద్దాం.
 
తన పేరును అడిగినప్పుడు ఎవరతను అంటూ పక్కవాళ్లను కేటీఆర్ అడిగారనీ, కేటీఆర్ పక్కన ఏమీ తెలియని పిచ్చోళ్లు వుంటారనీ, తన పక్కన మాత్రం అంతా మంచివాళ్లు వుంటారని అన్నారు. గుర్తుపెట్టుకోండి... ఈ ఎన్నికల్లో మీకు మీ నాయనకు యావజ్జీవితం నేను జ్ఞాపకం వుంటా అంటూ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వీడియో క్రింద చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments