Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరంట్ల ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన చంద్రబాబు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:12 IST)
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివాదానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. ఎమ్మెల్యే గోరంట్లకు ఫోన్ చేసిన చంద్రబాబు.. దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. అన్ని సమస్యలూ పరిష్కరించుకుందామని ఆయనకు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయన్ను ఆహ్వానించారు. దీంతో చంద్రబాబుతో గోరంట్ల భేటీ అయ్యారు. 
 
కాగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడుతారని ప్రచారం జోరుగా జరిగింది. గత కొద్ది రోజులుగా పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన.. టీడీపీని వీడేందుకు సిద్ధమైమయ్యారు. 
 
దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ కావడం సర్వత్ర ఆసక్తి రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments