Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయపు పన్ను రిటర్న్: దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:07 IST)
ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఈ తేదీ ఆగస్టు 31. 
 
ఈ మార్పు ప్రత్యక్ష పన్ను వివాద్ సే విశ్వాస్ (వీఎస్వీ) చట్టంలోని సెక్షన్ 3 కింద జరిగింది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఐటి పోర్టల్‌లో సాంకేతిక లోపాల కారణంగా పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో దీనికోసం తేదీ పొడిగింపు అనివార్యం అయింది. 
 
వివాద్ విశ్వాస్ చట్టం కింద అవసరమైన ఫారం III యొక్క సమస్య, సవరణకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించడానికి చివరి తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు CBDT ఒక ప్రకటనలో తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments