Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయపు పన్ను రిటర్న్: దాఖలుకు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:07 IST)
ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఈ తేదీ ఆగస్టు 31. 
 
ఈ మార్పు ప్రత్యక్ష పన్ను వివాద్ సే విశ్వాస్ (వీఎస్వీ) చట్టంలోని సెక్షన్ 3 కింద జరిగింది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఐటి పోర్టల్‌లో సాంకేతిక లోపాల కారణంగా పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో దీనికోసం తేదీ పొడిగింపు అనివార్యం అయింది. 
 
వివాద్ విశ్వాస్ చట్టం కింద అవసరమైన ఫారం III యొక్క సమస్య, సవరణకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించడానికి చివరి తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు CBDT ఒక ప్రకటనలో తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments