Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు ఫోన్, అందుబాటులోకి రాని మాజీ సీఎం

ఐవీఆర్
మంగళవారం, 11 జూన్ 2024 (22:29 IST)
రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రముఖులను, కేంద్రంలోని నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసారు.
 
స్వయంగా జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. మరి తర్వాత అయినా కాల్ చేస్తారో లేదో చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments