Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు ఫోన్, అందుబాటులోకి రాని మాజీ సీఎం

ఐవీఆర్
మంగళవారం, 11 జూన్ 2024 (22:29 IST)
రేపు ఉదయం చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రముఖులను, కేంద్రంలోని నాయకులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసారు.
 
స్వయంగా జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. మరి తర్వాత అయినా కాల్ చేస్తారో లేదో చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments