Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు-రమణకు బాబు క్లాస్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. మే24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించా

Webdunia
శనివారం, 5 మే 2018 (09:29 IST)
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. మే24న హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు నిర్వహించనున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అన్ని జిల్లాల్లో కమిటీల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు.
 
అలాగే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణపై తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టమని, ధైర్యంగా ఉండి అందరినీ కలుపుకుని పోవాలని రమణకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మెతక వైఖరి మానుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు రమణకు సూచించారు. మహానాడు తరువాత మళ్లీ వస్తానని అప్పటిలోగా పార్టీ కమిటీలు పూర్తి చేస్తానని రమణకు బాబు తెలిపారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments