Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మాజీ సీఎం ఇంటిని కూల్చివేయనున్న అధికారులు.. కారణం అదే?

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:41 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అద్దెకు వుంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ కూల్చివేతకు రంగం సిద్ధం అవుతుంది. చంద్రబాబు నివాసంతో పాటు శివస్వామి ఆశ్రమంలోని మరో రెండు ఇళ్లను కూడా కూల్చివేయనున్నారు. ఉండవల్లి కరకట్టపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అద్దెకు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు.
 
చంద్రబాబు ఇంటితో పాటు మరో రెండు ఇళ్లను కూడా అధికారులు కూల్చివేయనున్నారు. వారం రోజుల్లోగా కట్టడాలను ఖాళీ చేసి కూల్చి వేయాలని, లేకుంటే తామే ఆ పని చేస్తామని సీఆర్డీయే నుంచి గత వారం పలువురికి నోటీసులు అందిన సంగతి తెలిసిందే. కానీ ఆయా భవన యజమానులు ఇచ్చిన వాదనలు సంతృప్తికరంగా లేకపోవడంతో అధికారులు కూల్చివేత నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments