Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై నటి వివాదంపై సీఎం స్పందన.. స్టోరీలు వింటుంటే బాధేస్తోంది.. (video)

సెల్వి
గురువారం, 29 ఆగస్టు 2024 (13:07 IST)
Chandra babu
ముంబై నటి కాదంబరి జెత్వాని వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. "రోజు రోజుకూ ఆ స్టోరీలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. వైసీపీ నేతల ప్రవర్తనలు, ఆ కథలు విన్నప్పుడు అసహ్యం అనిపించడం లేదా? నేను నా రాజకీయాల జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ వినలేదు. రాజకీయాల్లో చిన్నది జరిగితేనే పెద్ద స్కాండల్‌లా చూసేవాళ్లం" అంటూ చెప్పుకొచ్చారు. ఇది చాలా హేయమైన చర్య అంటూ దీన్ని సీఎం ఖండించారు. ఇంత జరుగుతుంటే వైకాపా చీఫ్ మిన్నకవుండటం ఏంటి అంటూ ప్రశ్నించారు. 
 
ఆ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తుంటే జగన్ నోరు మెదపక వుండటం ఏంటని అడిగారు. తాను అలా వుండనని.. రాజకీయ నేతలు సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా.. ఇది ఆదర్శవంతమా అంటూ అడిగారు. 
 
ముంబైకు చెందిన నటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అధికారులు చిత్రహింసలకు గురి చేశారనే వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. నిందితుడు బిజోయ్ దాస్ విషయాలు.. ఎక్కడ నుంచి వచ్చాడంటే?

Bulli Raju: సంక్రాంతికి వస్తున్నాం.. బుల్లిరాజుకు పవన్ కల్యాణ్ ఇష్టమట...

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బంగ్లాదేశ్ జాతీయుడే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments