Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్.. మా ఎమ్మెల్యే కనిపించడం లేదు: టిడిపి అధినేతపై పోలీసులకు ఫిర్యాదు

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (20:51 IST)
టిడిపి అధినేత నారాచంద్రబాబు నాయుడు కనిపించడం లేదంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసిపీ కార్యకర్తలు. కుప్పం నుంచి ఏడు పర్యాయాలు వరుసగా గెలుపొందుతూ వచ్చిన చంద్రబాబు మూడుమార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పం ప్రజల గురించి ఏనాడు పట్టించుకోవడం లేదని.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపొందినా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వైసిపి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
 
ప్రధానంగా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అలాంటిది ఏడుసార్లు చంద్రబాబుని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నా నేటికి కుప్పంలో ఎమ్మెల్యే కార్యాలయం గాని, చంద్రబాబు నివాసం గాని లేదని అదేవిధంగా మూడున్నర దశాబ్ధాల కాలంగా కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబుకు కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్సించారు.
 
కుప్పం ప్రజలకు అందుబాటులో లేని చంద్రబాబు ఎక్కడున్నా వెతికి పెట్టాలంటూ కుప్పం రూరల్ సిఐ క్రిష్ణమోమణ్ కు వైసిపి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు వైసిపి కార్యకర్తలు సెంథిల్, డాక్టర్ సుధీర్, మునిరత్నం, మురుగేష్, ముక్తియార్ బాషలు. చంద్రబాబు ఆచూకీ చెప్పాలంటూ వైసిపి కార్యకర్తలు కుప్పం చెరువు కట్ట నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments