Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపిస్తే ఇంటింటికీ కేజీ బంగారం - జగన్

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలకు హద్దే లేదన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మించిన వ్యక్తి మరొకరు ఉండరని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గె

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (17:52 IST)
ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలకు హద్దే లేదన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మించిన వ్యక్తి మరొకరు ఉండరని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే ఇంటింటికి కేజీ బంగారం, ఒక మారుతీ కారు ఇస్తానని చంద్రబాబు ప్రచారం చేయడం ఖాయమన్నారాయన. 
 
బాబు మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి ఒక నటుడిని వెంట తెచ్చుకుని ఆయన చేత అబద్ధాలు చెప్పించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని అనంతపురం జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు జగన్. రాజకీయాల్లో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలంటే ఖచ్చితంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలన్నారు వైఎస్.జగన్మోహన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments