Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపిస్తే ఇంటింటికీ కేజీ బంగారం - జగన్

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలకు హద్దే లేదన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మించిన వ్యక్తి మరొకరు ఉండరని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గె

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (17:52 IST)
ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అబద్ధాలకు హద్దే లేదన్నారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మించిన వ్యక్తి మరొకరు ఉండరని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపిస్తే ఇంటింటికి కేజీ బంగారం, ఒక మారుతీ కారు ఇస్తానని చంద్రబాబు ప్రచారం చేయడం ఖాయమన్నారాయన. 
 
బాబు మాటలను ప్రజలు నమ్మరు కాబట్టి ఒక నటుడిని వెంట తెచ్చుకుని ఆయన చేత అబద్ధాలు చెప్పించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని అనంతపురం జిల్లాలో జరుగుతున్న పాదయాత్రలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు జగన్. రాజకీయాల్లో మార్పు రావాలి. విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలంటే ఖచ్చితంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలన్నారు వైఎస్.జగన్మోహన్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments