Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానంటున్న చంద్రబాబు

ఎపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టిడిపి-బిజెపి పార్టీలు విడిపోయిన తరువాత ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్న

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (20:56 IST)
ఎపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టిడిపి-బిజెపి పార్టీలు విడిపోయిన తరువాత ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎపిలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు బాబు ఢిల్లీ బయలుదేరారు. 24 పేజీల నివేదికను సిద్ధం చేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 15వ ఆర్థిక సంఘ విధివిధానాల సవరణలపై తనకున్న అభ్యంతరాలను చంద్రబాబు వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కేంద్రం ఎపికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, ఇవ్వాల్సిన నిధులపై కూడా చర్చించనున్నారు. బిజెపితో విడిపోయిన తరువాత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళడం... అందులోను 24 పేజీల నివేదికను తయారుచేసుకుని మరీ కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్ళడంతో ఒక్కసారిగా ఎపిలో చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments