Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానంటున్న చంద్రబాబు

ఎపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టిడిపి-బిజెపి పార్టీలు విడిపోయిన తరువాత ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్న

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (20:56 IST)
ఎపి అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడంపై ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టిడిపి-బిజెపి పార్టీలు విడిపోయిన తరువాత ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎపిలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు బాబు ఢిల్లీ బయలుదేరారు. 24 పేజీల నివేదికను సిద్ధం చేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. 15వ ఆర్థిక సంఘ విధివిధానాల సవరణలపై తనకున్న అభ్యంతరాలను చంద్రబాబు వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, కేంద్రం ఎపికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, ఇవ్వాల్సిన నిధులపై కూడా చర్చించనున్నారు. బిజెపితో విడిపోయిన తరువాత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళడం... అందులోను 24 పేజీల నివేదికను తయారుచేసుకుని మరీ కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు వెళ్ళడంతో ఒక్కసారిగా ఎపిలో చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments