Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ సూచన మేరకు నీతి ఆయోగ్ అధికారులతో బాబు భేటీ!

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (14:50 IST)
హస్తిన పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జీ-20 సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో చంద్రబాబు "డిజిటల్ నాలెడ్జ్" గురించి వివరించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా నచ్చింది. ఆ వెంటనే నీతి ఆయోగ్ అధికారులతో మాట్లాడాలని బాబుకు ప్రధాని మోడీ సూచించారు. 
 
దీంతో నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ నాలెడ్జ్ విజన్ డాక్యుమెంట్‌కు సంబంధించిన తన అభిప్రాయాలతో కూడిన నోట్‌ను ఈ సందర్భంగా పరమేశ్వరన్‌కు చంద్రబాబు అందించారు. 
 
కాగా, ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించిన డిజిటల్ నాలెడ్జ్ అంశంపై ప్రధాని మోడీ సైతం ఆసక్తి చూపించారు. చంద్రబాబు సూచించిన అంశాన్ని తన ప్రసంగంలోనూ ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఆయన నీతి ఆయోగ్ అధికారులతో చర్చించాలని చంద్రబాబుకు సూచించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments