Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరెస్టు శిఖరంపై తెలుగు దేశం పార్టీ జెండా.. ఎలా?

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (11:29 IST)
ఎవరెస్టు శిఖరంపై తెలుగు దేశం పార్టీ జెండా రెపరెపలాడింది. 80 యేళ్ల శివప్రసాద్ అనే టీడీపీ వీరాభిమాని ఈ జెండాను ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దార్శనికుడు, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించగలిగే నాయకుడైన చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలన్న తపన, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల వరకు 80 యేళ్ల వృద్ధుడు గింజుపల్లి శివప్రసాద్ అధిరోహించారు. 
 
అక్కడ టీడీపీ జెండాను ఎగురవేసిన తర్వాత తెలుగు ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. "ప్రతి ఒక్క తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మీ రాష్ట్రాన్ని, దేశాన్ని మరిచిపోకండి. ప్రస్తుతం మీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో, దయనీయ స్థితిలో ఉంది. అందరికీ చెప్పి .. చంద్రబాబును గద్దెపై కూర్చోబెట్టండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది" అని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా 80 యేళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన శివ ప్రసాద్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments