Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరెస్టు శిఖరంపై తెలుగు దేశం పార్టీ జెండా.. ఎలా?

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (11:29 IST)
ఎవరెస్టు శిఖరంపై తెలుగు దేశం పార్టీ జెండా రెపరెపలాడింది. 80 యేళ్ల శివప్రసాద్ అనే టీడీపీ వీరాభిమాని ఈ జెండాను ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దార్శనికుడు, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించగలిగే నాయకుడైన చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలన్న తపన, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల వరకు 80 యేళ్ల వృద్ధుడు గింజుపల్లి శివప్రసాద్ అధిరోహించారు. 
 
అక్కడ టీడీపీ జెండాను ఎగురవేసిన తర్వాత తెలుగు ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. "ప్రతి ఒక్క తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మీ రాష్ట్రాన్ని, దేశాన్ని మరిచిపోకండి. ప్రస్తుతం మీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో, దయనీయ స్థితిలో ఉంది. అందరికీ చెప్పి .. చంద్రబాబును గద్దెపై కూర్చోబెట్టండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది" అని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా 80 యేళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన శివ ప్రసాద్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments