Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరెస్టు శిఖరంపై తెలుగు దేశం పార్టీ జెండా.. ఎలా?

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (11:29 IST)
ఎవరెస్టు శిఖరంపై తెలుగు దేశం పార్టీ జెండా రెపరెపలాడింది. 80 యేళ్ల శివప్రసాద్ అనే టీడీపీ వీరాభిమాని ఈ జెండాను ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దార్శనికుడు, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించగలిగే నాయకుడైన చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలన్న తపన, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని 5 వేల మీటర్ల వరకు 80 యేళ్ల వృద్ధుడు గింజుపల్లి శివప్రసాద్ అధిరోహించారు. 
 
అక్కడ టీడీపీ జెండాను ఎగురవేసిన తర్వాత తెలుగు ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. "ప్రతి ఒక్క తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మీ రాష్ట్రాన్ని, దేశాన్ని మరిచిపోకండి. ప్రస్తుతం మీ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో, దయనీయ స్థితిలో ఉంది. అందరికీ చెప్పి .. చంద్రబాబును గద్దెపై కూర్చోబెట్టండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది" అని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా 80 యేళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన శివ ప్రసాద్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments