టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుకు.. కేసు పెట్టిన జగన్ సర్కారు.. బెయిల్ కోరుతూ..

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (15:19 IST)
గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుకను పంపిణీ చేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరిందని పేర్కొంటూ వైకాపా ప్రభుత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విధానపరమైన నిర్ణయాలను తప్పుబడుతున్నారని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నార. కాగా, ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 
 
కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక సరఫరా చేశారు. తవ్వకం, రవాణా ఖర్చులను భరించే వారికి ఇసుకును ఉచితంగా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.1300 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ చంద్రబాబుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు నాయుడు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమ పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments